పంజాబ్‌లో కరోనాతో ఏసీపీ మృతి
పంజాబ్‌లోని లుథియానాలో కరోనా వైరస్‌తో ఓ పోలీసు అధికారి మృతిచెందారు. కరోనా చికిత్స పొందుతూ ఏసీపీ అనిల్‌ కుమార్‌ కోహ్లీ(52) శనివారం ప్రాణాలు కోల్పోయారు. దీంతో పంజాబ్‌లో కోవిడ్‌-19 బారిన పడి మరణించిన వారి సంఖ్య 16కు చేరింది. ఏప్రిల్‌ 13న ఏసీపీకి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో సద్గురు ప్రతాప్‌ సింగ…
సంగారెడ్డిలో లారీల బీభత్సం
రెండు లారీలు ఢీకొని బీభత్సాన్ని సృష్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తా వద్ద బుధవారం వేకువజామున చోటుచేసుకుంది.  జహీరాబాద్‌ నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న లారీ.. సంగారెడ్డి పట్టణం నుంచి చౌరస్తా దాటుతున్న సమయంలో రెండు లారీలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. ఈ సమయంలో అక్కడే రోడ్…
చెట్లు గొప్ప కమ్యూనికేటర్లు
గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్‌ చెట్ల గురించి బుధవారం ట్విట్టర్‌లో పోస్ట్‌చేసిన వీడియో క్లిప్పింగ్‌ ఆద్యంతం ఆలోచింపజేస్తున్నది. నీడనివ్వడమే కాదు, పక్కనున్న చెట్లకు కష్టకాలంలో సహకారమందించే గొప్పగుణం కూడా వాటికి ఉంటుందని తెలియజేసేలా ఒక నిమిషం 46 సెకండ్ల నిడివితో ఉన్న …
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్య నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు విచ్చేసిన రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రసంగిస్తున్నారు. ప్రభుత్వం రేపు బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ స…
కరోనాతో జాగ్రత్త
పొరుగున ఉన్న చైనాలో ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో భారత్ అప్రమత్తమైంది. తెలంగాణలోని శంషాబాద్ విమానాశ్రయంతోపాటు దేశంలోని ఏడు ప్రధాన విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ కేంద్రాలను ఏర్పాటుచేసింది. ఇప్పటివరకు 60 విమానాల్లో వచ్చిన 12,828 మంది ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించామని, అయితే ఎలాంటి …
మొక్కలు నాటండి.. పర్యావరణ పరిరక్షణలో భాగమవ్వండి: అమల
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములవ్వాలని ప్రముఖ నటి, అక్కినేని నాగార్జున భార్య అమల పేర్కొన్నారు. ఇవాళ ఆమె గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా తమ నివాసంలో మొక్కలు నాటారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్ IAS విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన ఆమె తమ నివాసంలోని ఆవరణ…